మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ప్రభుత్వాలు నిజాయితీగా లేకపోతే ప్రజలకు మేలు జరుగదు :మైసూరారెడ్డి
28 Mar 2015 2:31 PM
వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్.పి డాక్టర్ ఎమ్.వి.మైసూరారెడ్డి మాట్లాడుతూ... ఎపి ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు తాను ఎపిని రెవెన్యూలోటు నుంచి బయటకు తెచ్చానని
చెప్పుకోవడం కోసం ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రెవెన్యూ లోటు
ఉంటే లక్షా పదమూడువేల కోట్ల రూపాయల బడ్జెట్ ఎలా పెట్టగలిగారని అన్నారు.
ఆర్దిక మంత్రి యనమల తన ప్రకటనలో గతంలో కన్నా ఎపికి ఆదాయం పెరిగిందని,అంచనాల
కన్నా ఎక్కువ వచ్చిందని ఎలా చెప్పారని ప్రశ్నించారు.బడ్జెట్ లెక్కలలో
పారదర్శకత లేదని,తప్పుడు లెక్కలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఇది మంచి
పద్దతి కాదని, ప్రభుత్వాలు నిజాయితీగా లేకపోతే అది ప్రజలకు మేలు చేయదని
అన్నారు.