జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
పోలవరం ప్రాజెక్టు ఇంకెప్పుడు పూర్తి చేస్తారు
16 Dec 2017 1:20 PM
–ఎంవీఎస్ నాగిరెడ్డి
హైదరాబాద్: టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు కావస్తుందని, ఇంకేప్పుడు పోలవరం పూర్తి చేస్తారని వైయస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రశ్నించారు. కేంద్రం నిర్మించాల్సిన జాతీయ ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి వచ్చేలా కుయుక్తులు పన్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టులో ఇంకా 35 లక్షల క్యూబిక్మీటర్ల కాంక్రిట్ వర్క్ పెండింగ్లో ఉందని తెలిపారు. నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టులు అప్పగించి దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.