గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాం
శ్రీకూర్మనాధున్ని దర్శించుకున్న ఎంవీఎస్ నాగిరెడ్డి
27 Feb 2017 6:05 PM
గార: శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ విష్ణాలయం శ్రీకూర్మం కూర్మనాధున్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి , రైతు విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ముందుగా మూలవిరాట్ను దర్శించుకొని లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీహెచ్ సీతారామనృసింహాచార్యులు క్షేత్రమహాత్యాన్ని తెలియజేశారు. నాగిరెడ్డి వెంట జిల్లా రైతు విభాగం అధ్యక్షులు గొండు రఘురాం, మండల కన్వీనర్ పీస శ్రీహరిరావు, సర్పంచ్ బరాటం రామశేషు, యాళ్ల సూర్యనారాయణ, సన్నీ, గంగరాజు తదితరులు పాల్గోన్నారు.