కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రైతులకు ముష్టి వేసినట్లుగా ఉంది
06 Jul 2018 12:01 PM
విజయవాడ: కేంద్రం మద్దతు ధరలు రైతులకు ముష్టి వేసినట్లు ఉన్నాయని వైయస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. గత నాలుగేళ్లుగా మద్దతు ధరలు నామమాత్రంగా ఉన్నాయని, వ్యవసాయానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు. రైతుల కోసం చంద్రబాబు కేంద్రంతో ఎందుకు పోరాటం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.