రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ జగన్ను కలిసిన ముస్లిం యువకులు
05 Sep 2018 12:46 PM
విశాఖః గుంటూరు సీఎం సభలో అరెస్టయిన ముస్లిం యువకులు ప్రజా సంకల్పయాత్రలో జననేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ బాధను చెప్పుకున్నారు. తమను అన్యాయంగా అరెస్ట్ చేసి హింసించారని ఆవేదన చెందారు. ఇటీవల గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమంలో కొందరు ముస్లిం యువకులు ఫ్లకార్డులు ప్రదర్శించారు. వారిపై టీడీపీ తప్పుడు కేసులు పెట్టి తీవ్రంగా హింసించింది. వీరికి వైయస్ఆర్సీపీ అండగా నిలిచింది. నిన్న హెచ్ఆర్సీకి వైయస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇవాళ వైయస్ జగన్ను కలిసి వారు తమ సమస్యలు చెప్పుకున్నారు. తమపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయించాలని వైయస్ జగన్ను కోరారు. ఇందుకు స్పందించిన వైయస్ జగన్.. వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే మీపై పెట్టిన కేసులన్నీ మాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు.