ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన ముస్లిం యువకులు
02 Jun 2018 4:23 PM
నరసాపురం పట్టణానికి
చెందిన సుమారు 50 మంది
ముస్లిం యువకులు వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా
పట్టణానికి పాదయాత్రగా వచ్చిన వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వీరు పార్టీలో
చేరారు. పార్టీలో చేరిన వారిలో ఎండీ షరీఫ్, ఎండీ ఆదిల్, ఎండీ
ఖాదిల్, ఎండీ రౌఫ్, ఎండీ
నూరిళ్ల, అబ్దుల్
రఫీ తదితరులు ఉన్నారు. ఎండీ భాషాఖాన్ నేతృత్వంలో వీరు పార్టీలో చేరారు.