సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
వైఎస్ జగన్ తో ముస్లింపెద్దలు
14 Apr 2016 1:47 PM
హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్లకు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తోందని మైనార్టీ విభాగం అధ్యక్షుడు, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా వెల్లడించారు. ముస్లిం పెద్దలు హైదరాబాద్ లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ను కలిశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జమాత్ ఇ ఉలేమా ఏ హింద్ ప్రతినిధుల బృందం భేటీ అయింది. మైనార్టీ రిజర్వేషన్లపై ఈ నెల 18న సుప్రీంలో విచారణకు రానున్న నేపథ్యంలో మద్దతు ఇవ్వాలని కోరారు. దీని మీద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారని బాషా పేర్కొన్నారు.