రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం
03 Nov 2017 2:42 PM
తిరుపతిః మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ తిరుమల పర్యటన సందర్భంగా పార్టీ నేతలు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనుండగా అనుమతి లేదంటూ అధికారులు ఆంక్షలు పెట్టారు. అధికారుల తీరుపై వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ నేతల ఫ్లెక్సీలను అనుమతించి, తమ ఫ్లెక్సీలకు ఎందుకు పర్మీషన్ ఇవ్వరని ప్రశ్నించారు.