రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
కోడెల ఆదేశాలతో మున్సిపల్ అధికారుల ఓవరాక్షన్
20 Feb 2017 12:19 PM
గుంటూరుః నర్సారావుపేటలో మున్సిపల్ అధికారులు ఓవరాక్షన్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మున్సిపల్ అధికారులు పోలీసులతో వచ్చి న్యాయవాది లక్ష్మీనారాయణ నివాసాన్ని కూల్చేయత్నం చేశారు. స్పీకర్ కోడెల ఆదేశాలతోనే అరాచకం సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గతంలో కోడెలకు వ్యతిరేకంగా లక్ష్మీనారాయణ అనేక కేసులు వాదించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.