మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్ఆర్సీపీలోకి మున్సిపల్ వైస్ ఛైర్మన్ కాకి రంగా
24 Aug 2018 3:27 PM
విజయనగరం: వైయస్ జగన్ పాదయాత్రకు ఆకర్శితులై అధికార పార్టీ నుంచి వైయస్ఆర్సీపీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి.
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో విజయనగరం మున్సిపల్ వైస్ ఛైర్మన్ కాకి రంగా, అతని అనుచరులు, 400 మంది టీడీపీ కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్లోకి చేరారు.