రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఎవరితోనూ పోటీ పడటం లేదు
19 Mar 2018 10:09 AM
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, అవిశ్వాస తీర్మానంపెట్టే విషయంలో ఎవరితోనూ పోటీ పడటం లేదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చజరిగితే అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఎవరి అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినా మేం మద్దతిస్తామన్నారు.