బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
ఫాతిమా విద్యార్థులకు న్యాయం చేయండి
04 Jan 2018 3:56 PM
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో వైయస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. కడప ఫాతిమా కాలేజీ విద్యార్థుల వ్యవహారంపై మంత్రితో చర్చించారు. బాధిత విద్యార్థులకు న్యాయం చేసేలా ఆర్డినెన్స్ జారీ చేయాలని సుబ్బారెడ్డి వినతిపత్రం అందజేశారు. కేళర, పాండిచ్చేరిలో సూపర్ న్యూమర్ సీట్లు సృష్టించి విద్యార్థులకు న్యాయం చేశారని ఈ సందర్భంగా సుబ్బారెడ్డి గుర్తు చేశారు. ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ వేస్తామని చెప్పారు.