వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఇదేమి ప్రభుత్వం
26 Dec 2015 12:04 AM
ఒంగోలు)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒంగోలు లో మీడియాతో మాట్లాడారు. అంగన్ వాడీ మహిళల్ని
ఉద్యోగాల్లోంచి తీసేయాలన్న ప్రతిపాదనపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ముందు
ఊదరగొట్టారని, ఇప్పుడు ఇంటికో ఉద్యోగం తీసేస్తున్నారని వైవీ
సుబ్బారెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో అధికార టీడీపీ సభ్యుల తీరు దారుణమని ఆయన
వ్యాఖ్యానించారు. సభ కార్యకలాపాల వీడియోల్ని ఏకపక్షంగా విడుదల చేశారని ఆయన
మండిపడ్డారు.