మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
లోక్సభ స్పీకర్కు ఎంపీ అవినాష్రెడ్డి ఫిర్యాదు
05 Jan 2018 5:35 PM
న్యూఢిల్లీ: పులివెందులలో ఇటీవల నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో జరిగిన ఘటనపై లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్కు వైయస్ఆర్సీపీ ఎంపీ అవినాష్రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యక్రమానికి రౌడీషీటర్లను తీసుకొని తాను మాట్లాడుతుండగా మైక్ లాక్కున్నారని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే నా చేతిలోని మైక్ లాక్కునే యత్నం చేశారని అవినాష్రెడ్డి స్పీకర్కు తెలిపారు. ఎంపీ అన్న గౌరవం కూడా ఇవ్వకుండా తన ప్రతిష్టకు భంగం కలిగించారని చెప్పారు. రౌడీషీటర్లపై చర్యలు తీసుకోవాలని అవినాష్రెడ్డి స్పీకర్ను కోరారు.