మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
గిరిజన సలహా మండలి ఏర్పాటుపై తాత్సరం ఎందుకు?
29 Mar 2017 4:16 PM
న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో గిరిజన సలహా మండలి ఏర్పాటులో జాప్యంపై రాజ్యసభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ కింద గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలని గుర్తు చేశారు. అయితే ఏపీలో ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా తాత్సరం చేస్తోందని సభ దృష్టికి తెచ్చారు. ఈ నిర్లక్ష్యంపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర మంత్రి ఓరమ్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సలహా మండలి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి ఓరమ్ సమాధానం చెప్పారు.