రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
పెట్టుబడులపై టీడీపీ అబద్ధపు ప్రచారం
17 Feb 2018 3:35 PM
విశాఖ: గ్లోబల్ సమ్మిట్ల ద్వారా రూ.15.55 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని టీడీపీ నేతలు అబద్ధపు ప్రచారం చే స్తున్నారని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. టీడీపీ హయాంలో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు చట్టం పరిధి నుంచి తప్పించుకోలేరని, ఎవరిని వదిలిపెట్టమని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కాగానే వీరందరి భరతం పడతామని ఆయన అన్నారు.