కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఏపీకి 90:10 నిష్పత్తిలో ఆర్థిక సాయం చేయాలి
26 Jul 2018 3:33 PM
న్యూఢిల్లీ: ఏపీని ప్రత్యేక దృష్టితో చూస్తామని ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ సభలో ప్రకటించారని, సర్వశిక్ష అభియాన్ పథకం కింద ఏపీకి 90:10 నిష్పత్తిలో ఆర్థిక సాయం చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. సర్వశిక్షా అభియాన్ విలీనంపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. విలీనం దృష్ట్యా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యామ్నయం చూపాలని విజయసాయిరెడ్డి కోరారు. గతంలో మాదిరిగా సాయం చేస్తామని కేంద్ర మంత్రి జవదేకర్ సమాధానం దాటవేశారు.