రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
బాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారు
23 Mar 2018 12:59 PM
ఢిల్లీ: చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని వైయస్ఆర్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి విమర్శించారు. చంద్రబాబులో నిజాయితీ ఉంటే సవాల్ చేసి ఉండవచ్చు అన్నారు. కానీ..తప్పు చేసిన వారే భయపడుతున్నారని పేర్కొన్నారు. తప్పు చేసిన తర్వాత విలువల గురించి ఎలా మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు. కేంద్రంపై వైయస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే బాగుంటుందన్నారు. కనీసం చర్చకు అనుమతించకపోవడం దారుణమన్నారు. హోదా కోసం వైయస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందన్నారు. మా అధినేత వైయస్ జగన్ చెప్పినట్లుగా కేంద్రం దిగి రాకపోతే రాజీనామాలకు వెనుకాడమని స్పష్టం చేశారు.