కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం
మహానేతకు నివాళి
02 Sep 2017 2:49 PM
రాజంపేటః మదనపల్లె పట్టణంలో జరిగిన దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతి కార్యక్రమంంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్రెడ్డి, ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వైయస్ఆర్ చేసిన మేలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.