కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరు
31 May 2016 11:43 AM
తిరుపతి: వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని నిప్పులు చెరిగారు. తిరుపతిలో భూమన మాట్లాడుతూ....తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు వెళ్లిన భూమన్, శివారెడ్డి, రాఘవశర్మలను అరెస్ట్ చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు సర్కార్ నిర్బంధ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అరెస్ట్లు చేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగవని భూమన కరుణాకర్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.