వైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర
రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రండి
07 Apr 2018 1:22 PM
మోపిదేవి వెంకటరమణ
ఢిల్లీ: మా అధినేత వైయస్ జగన్ సూచనల మేరకు వైయస్ఆర్సీపీ ఎంపీలు ప్రాణాలు సైతం ప్రణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని పార్టీ సినియర్ నాయకులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి హోదా ఉద్యమంలో వైయస్ఆర్సీపీతో కలిసి పోరాటం చేయాలన్నారు.