ఆ లోపే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి

హైదరాబాద్:

 పార్టీ ఫిరారుుంచిన ఎమ్మెల్యేలపై నవంబర్ 8 లోపలే స్పీకర్ అనర్హత వేటు వేయాలని టీ వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వైయస్సార్‌సీపీ స్వాగతిస్తోందని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉన్నారంటూ ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారని, అలాంటప్పుడు పార్టీ ఫిరారుుంచిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

Back to Top