చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఆ లోపే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి
27 Oct 2016 10:42 AM
హైదరాబాద్:
పార్టీ ఫిరారుుంచిన ఎమ్మెల్యేలపై నవంబర్ 8 లోపలే స్పీకర్ అనర్హత వేటు వేయాలని టీ వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వైయస్సార్సీపీ స్వాగతిస్తోందని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉన్నారంటూ ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారని, అలాంటప్పుడు పార్టీ ఫిరారుుంచిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.