ఎర్రగొండపాలెం సమన్వయకర్తగా ఎమ్మెల్యే సురేష్

ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ ప్రకాశం జిల్లాలో నూతన నియామకం చేపట్టింది. సంతనూతల పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ కు సంతనూతలపాడుతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

తాజా వీడియోలు

Back to Top