వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
రైతుల పరిహారం విషయంలో అవకతవకలు
14 Mar 2016 10:15 AM
హైదరాబాద్) రైతులకు ఇచ్చే నష్ట పరిహారం విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ శాసనసభ్యుడు సుజయ్ క్రిష్ణ రంగారావు శాసనసభ నోటీసులోకి తెచ్చారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం లో భాగంగా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో ఒక నిబంధన, విజయనగరం జిల్లా లో మరో నిబంధన అమలు చేస్తున్నారని ఆయన ప్రస్తావించారు. అంతే గాకుండా గీత కార్మికుల సమస్యల్ని పట్టించుకోవటం లేదని చెప్పారు. దీని మీద వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానం ఇచ్చారు.