కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
దివ్యాంగులకు తోడుగా ఉంటాం
05 Dec 2017 10:33 AM
చిత్తూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి దివ్యాంగులలో ఆత్మసై్థర్యం నింపారని, వైయస్ఆర్కాంగ్రెస్ పార్టీ అలాంటి వారికి తోడుగా ఉంటుందని ఎమ్మెల్యే రోజా హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన కార్యక్రమంలో రోజా పాల్గొని దివ్యాంగులకు రూ.50 వేల ఆర్థికసాయం చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే దివ్యాంగులకు అన్ని విధాల అండగా ఉంటారని తెలిపారు.