రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
నీటిని విడుదల చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
18 Dec 2017 2:43 PM
వైయస్ఆర్ జిల్లా: సర్వరాయసాగర్కు నీటిని విడుదల చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గండిపేట నుంచి సర్వరాయసాగర్కు నీరు విడుదల చేయాలని కోరుతూ రవీంద్రనాథ్రెడ్డి చేపట్టిన పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా కడప జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులతో మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజద్బాషా, మాజీ మంత్రి వైయస్ వివేకానంద్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, మేయర్ సురేష్బాబులు పాల్గొన్నారు. నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. 25వ తేదీలోగా నీరు విడుదల చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.