చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఇది ప్రజాస్వామ్యమా? నియంత పాలనా?
20 Nov 2017 3:05 PM
- వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో చంద్రబాబు పాలన హిట్లర్ పాలనను తలపిస్తోందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యమా? నియంత పాలనా అని ఆయన ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం పోరాడే వారందరినీ అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రజా ఉద్యమాలను అణచి వేయాలనుకోవడం దారుణమని, ఆర్టీసీ ఆస్తులన్నీ ప్రైవేట్ వ్యక్తులు, బినామీలకు దారాదత్తం చేస్తున్నారని, ఆర్టీసీ ఆస్తులను తెగనమ్మే అధికారం మీకెక్కడిది? అని చంద్రబాబును రవీంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు.