చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
7న అమరావతిలో ఆమరణ దీక్ష
30 Dec 2017 11:40 AM
వైయస్ఆర్ జిల్లా: చేనేత కార్మికులకు మూడు నెలలుగా రావాల్సిన పింఛన్ బకాయిలను వచ్చే జనవరి 5వ తేదీలోగా పంపిణీ చేయకపోతే 7న అమరావతిలోని సీఎం ప్రయాణించే మార్గంలో ఆమరణ దీక్ష చేపడతానని ప్రొద్దుటూరు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి హెచ్చరించారు. జనవరి 5న బకాయిలు చెల్లించకపోతే తన ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.2.40 లక్షలను పంపిణీ చేస్తానని ఆయన ప్రకటించారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లు పంపిణీ చేయకుండా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే రెండు రోజులుగా మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు.