చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
టీడీపీ విషప్రచారం
31 Aug 2017 12:24 PM
గుంటూరుః వైయస్సార్సీపీకి సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడ గీత దాటరన్నది వాస్తవమని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. 16 మంది వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ టీడీపీ విష ప్రచారం చేస్తోందని ముస్తఫా మండిపడ్డారు. ప్రజలు, కార్యకర్తల మనోభావాన్ని తీసుకొని ముందుకెళ్తామని అన్నారు. రాబోయే కాలంలో నూటికి నూరుపాళ్లు వైయస్సార్సీపీ అధికారంలోకి వస్తుందన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. నంద్యాలలో ఓడిపోయినంత మాత్రాన వచ్చే నష్టమేమి లేదన్నారు. ఓ వందమంది ఇతర పార్టీల నుంచి తన సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారని ముస్తఫా తెలిపారు.