వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
టీడీపీ విషప్రచారం
31 Aug 2017 12:24 PM
గుంటూరుః వైయస్సార్సీపీకి సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడ గీత దాటరన్నది వాస్తవమని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. 16 మంది వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ టీడీపీ విష ప్రచారం చేస్తోందని ముస్తఫా మండిపడ్డారు. ప్రజలు, కార్యకర్తల మనోభావాన్ని తీసుకొని ముందుకెళ్తామని అన్నారు. రాబోయే కాలంలో నూటికి నూరుపాళ్లు వైయస్సార్సీపీ అధికారంలోకి వస్తుందన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. నంద్యాలలో ఓడిపోయినంత మాత్రాన వచ్చే నష్టమేమి లేదన్నారు. ఓ వందమంది ఇతర పార్టీల నుంచి తన సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారని ముస్తఫా తెలిపారు.