సీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం
వైయస్ఆర్సీపీలో చేరిన ఎమ్మెల్యే జయమణి
29 Mar 2014 1:17 PM
నెల్లిమర్ల (విజయనగరం జిల్లా):
పార్వతీపురం ఎమ్మెల్యే సవరపు జయమణి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లిమర్లలోని మొయిద జంక్షన్ వద్ద శుక్రవారం నిర్వహించిన వైయస్ఆర్ జనభేరి బహిరంగ సభలో పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా వేసి ఆమెను సాదరంగా ఆహ్వానించారు. జయమణితో పాటు పార్వతీపురం ఏఎంసీ చైర్మన్ భీమవరపు కృష్ణమూర్తి, సీడీసీ చైర్మన్ నడిమింటి రామకృష్ణ, డీసీసీబీ డెరైక్టర్ బొంగు చిట్టిరాజు, పార్వతీపురం నియోజకవర్గం నుంచి పలువురు సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.