మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
25 Aug 2016 12:27 PM
కర్నూలుః వైయస్సార్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి 19వ వార్డు రాజీవ్ కాలనీలో పర్యటించారు. పెండింగ్ లో ఉన్న రోడ్ల పనులను మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశిలించారు. త్వరగా పూర్తి చెయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా 35 వ వార్డు గోపినగర్ లో నూతన వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు.