మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
తెలుగుదేశానికి చురకలు
26 Mar 2015 7:00 PM
అసెంబ్లీ లో తెలుగుదేశం పక్షానికి ఎమ్మెల్యే బుగ్గన రాజా చురకలు అంటించారు. కార్మిక చట్టాలకు సవరణల మీద ఆయన స్పష్టంగా, సూటి గా ప్రశ్నించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం సభ్యులు సెటైర్లు వేయటంతో అంతే ధీటుగా రాజా తిప్పికొట్టారు. ఒకసారి చెబితే సబ్జెక్టు లేదంటున్నారని, రెండోసారి చెబితే ఇలా అంటున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీరామారావు చెప్పిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. చిన్న చినుకులు కురిస్తేనే పంటలు పండుతాయని, పెద్ద పెద్ద ఉరుములకు పంటలు పండవని రాజా చెప్పారు. దీంతో అధికార పక్షానికి నోట మాట రాలేదు.