కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
పేదల ఆస్తులు కొట్టేయడమే బాబు లక్ష్యం
29 Dec 2017 1:21 PM
హైదరాబాద్: చంద్రబాబు నాయకుడు అధికారులను భయపెట్టి అవినీతికి పాల్పడుతున్నారని, పేదల ఆస్తులు కొట్టేయడమే ఆయన లక్ష్యమని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ నాయకుల దోపిడీని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. అక్రమంగా ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. కేంద్రం రూపొందించిన 2013 భూసేకరణ చట్టంలోని సెక్షన్ 10కు S చంద్రబాబు ప్రభుత్వం సవరణ చేసిందన్నారు . ఉత్తరాంధ్రలో లక్ష ఎకరాలను టీడీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు.