కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
బలవంతపు భూసేకరణ ఆపేయాలి
12 Dec 2017 3:09 PM
హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి చంద్రబాబు బలవంతంగా భూసేకరణ చేపడుతున్నారని మంగళగిరి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు కోర్టును ఆశ్రయించారు. తమకు ఇష్టం లేకపోయినా బలవంతంగా భూసేకరణ చేపడుతున్నారని న్యాయస్థానానికి వివరించారు. ఉత్తర్వులు వచ్చే వరకు ప్రభుత్వ భూసేకరణను ఆపేయాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.