‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
సదావర్తి సత్రం భూముల వేలం..హాజరైన ఎమ్మెల్యే ఆర్కే
18 Sep 2017 11:26 AM
కోర్టు ఆదేశాల మేరకు సదావర్తి సత్రం భూముల వేలం మళ్లీ ప్రారంభమయ్యింది. చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో ఈ వేలం జరుగుతోంది. కోర్టు ఆదేశానుసారం వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడ వేలానికి హాజరయ్యారు. దేవాదయ శాఖ కమిషనర్ అనురాధ నేతృత్వంలో భూముల వేలం కొనసాగుతోంది.