చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
పోరాటానికి తెలుగుదేశం సిద్ధమా..!
15 Aug 2015 3:49 PM
హైదరాబాద్) ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని, ఇందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉందా అని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కు సంబంధించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాసిన లేఖ కు కేంద్రం నుంచి ప్రత్యుత్తరం వచ్చిందని వెల్లడించారు. ప్రధానమంత్రి తరపున కేంద్ర ఉప కార్యదర్శి ఆసిన్ దత్త రాసిన లేఖను ఆయన చదివి వినిపించారు. ఇప్పట్లో ప్రత్యేక హోదా ఇచ్చే దాఖలాలు కనిపించటం లేదని లేఖలో పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. దీని పై పోరాడేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని, తెలుగుదేశం పార్టీ ఈ పోరాటానికి సిద్ధమా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.