కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
టీడీపీ అధికార దుర్వినియోగం
14 Dec 2016 1:33 PM
హైదరాబాద్ః అనంతపురంలో మరోసారి ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికను కూడా చంద్రబాబు ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించడం లేదని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. కనగానపల్లె ఎంపీపీ ఉపఎన్నికలో మంత్రి పరిటాల సునీత ప్రలోభాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అధికార దుర్వినియోగంతో ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకున్నారని విమర్శించారు. మంత్రి దేవినేని ఉమ నీటి పారుదల శాఖా మంత్రిగా గాకుండా అవినీతి పారుదల శాఖామంత్రిగా కొనసాగుతున్నారని నిప్పులు చరిగారు.