19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
సభను తప్పుదోవ పట్టిస్తున్న బాబు
30 Mar 2016 12:54 PM
హైదరాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై చంద్రబాబు నాయుడు అవాస్తవాలు చెప్పి శాసన సభను తప్పుదోవ పట్టించారని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఉపాధి హామీలో లేబర్ కంపోనెంట్ 60 శాతం, అంతకన్నా ఎక్కువగా ఉండొచ్చు కానీ.. మెటీరియల్ కాంపోనెంట్ మాత్రం 40 శాతానికి మించొద్దని అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో లేబర్ కాంపోనెంట్ 97.54 శాతంగా ఉందని ఆయన వెల్లడించారు. సభలో ఉపాధి హామీపై చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడి సభను తప్పుదోవ పట్టించారన్నారు.