రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
టీడీపీ ఎంపీని నిలదీసిన మహిళలు
21 Sep 2017 11:28 AM
టీడీపీ నేత సీఎం రమేశ్కు చుక్కెదురైంది. వైయస్సార్ జిల్లా చాపాడులో ఇంటింటికీ టీడీపీ పేరుతో తిరుగుతున్న సీఎం రమేష్ కు మహిళలు చుక్కలు చూపించారు. ముస్లిం మైనార్టీ మహిళలు రమేష్ ను నిలదీశారు. సిమెంట్ రోడ్డు వేశాకే వీధిలోకి రావాలని అడ్డుకున్నారు. తమ వీధిలో సిమెంట్ రోడ్డు వేయాలని మూడేళ్లుగా విన్నవిస్తున్నా పట్టించుకోలేదని, ఇప్పుడొచ్చి మాటలు చెప్పడం వల్ల ఉపయోగం లేదని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం కాదని, చేసి చూపించాలని నిలదీయడంతో రమేష్ నీళ్లు నమిలాడు. గట్టిగా అరవొద్దు.. చిన్నగా చెప్పండని సీఎం రమేశ్ వారించగా.. సిమెంట్ రోడ్డు వేస్తేనే వీధిలోకి అడుగుపెట్టాలని మహిళలు హెచ్చరించారు.