మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
రుణమాఫీపై మంత్రిని నిలదీసిన మహిళలు
13 Apr 2016 11:57 AM
చిత్తూరుః జిల్లాలోని ఏర్పేడుకు వచ్చిన మంత్రి గోపాల కృష్ణారెడ్డిని డ్వాక్రామహిళలు ఎన్నికల హామీలపై నిలదీశారు. కాట్రకాయలగుంటలో
జరిగిన సమావేశంలో బొజ్జల మాట్లాడుతుండగా..డ్వాక్రా రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారో చెప్పాలని నిలదీశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంతవరకు పైసా కూడా మాఫీ చేయలేదని మండిపడ్డారు. మరికొన్ని గ్రామాల్లో ప్రజలు పెన్షన్ ఎందుకు మంజూరు చేయడం లేదని మంత్రిని కడిగిపారేశారు.