బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదు
వెయస్ జగన్ వ్యక్తి కాదు..శక్తి
23 Dec 2017 5:41 PM
అనంతరం : వైయస్ జగన్ వ్యక్తి కాదని, ఓ శక్తి అని వంద చంద్రబాబులు వచ్చినా ఆపే శక్తి వారికి లేదని మైనారిటీ నేత రహిమాన్ అన్నారు. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, ఓసీలు ఇలా అందరం ఏకం కావాలని, చంద్రబాబు సైకిల్కు పంక్చర్ చేసి ఇంటికి పంపించాలని ఆయన పిలుపునిచ్చారన్నారు. ఏ పార్టీలో నాలుగురు మైనారిటీ ఎమ్మెల్యేలు లేరని, ఈ దొంగ చాంద్బాషా మన ఓట్లతో గెలిచి, మొత్తం కదిరి ప్రజలకు హోల్ సేల్గా అమ్మేశారని విమర్శించారు. నా తెలుగు, చంద్రబాబు ఇంగ్లీష్ ఒక్కటే అన్నారు. నాలుగు శాతం రిజర్వేషన్ సోనియా, గులాబ్నబీ ఇవ్వలేదని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజÔó ఖరరెడ్డి ఇచ్చారని గుర్తు చేశారు. రెండు మూతల పాములు చాంద్బాషా, కందికుంట ఇద్దరు దొంగలే అన్నారు.