మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
24 Jun 2017 3:32 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత ద్రోహి అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. ఎమ్మెల్యే ఐజయ్యను అవమానించిన చంద్రబాబు దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నందికోట్కూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేను మాట్లాడనివ్వకపోవడం దుర్మార్గమన్నారు. మైక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజల ముందు ఐజయ్యను అవమానపరిచాడని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.