రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
కళ్లు లేని కబోదుల్లా టీడీపీ దళిత ఎమ్మెల్యేలు
29 Dec 2016 1:49 PM
గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ చట్టాలను చుట్టాలుగా వాడుకుంటున్నా టీడీపీ దళిత, గిరిజన ఎమ్మెల్యేలు కళ్లులేని కబోదుల్లా మిగిలిపోతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో దళిత, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతుందని మండిపడ్డారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తూ చంద్రబాబు నియంతపాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.