వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వీరజవాన్ మస్తాన్ బాషా శిలాఫలకం ఆవిష్కరణ
21 Oct 2016 5:41 PM
నెల్లూరుః మూలాపేట ఈఎస్ఆర్ఎం హైస్కూల్ లో చదివిన వీరజవాన్ మస్తాన్ బాషా జ్ఞాపకార్థం ఆ పాఠశాలలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ వైయస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ పి. రూప్ కుమార్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ నాగరాజుతో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా రూప్ కుమార్ మాట్లాడుతూ...దేశం కోసం ప్రాణత్యాగాలు అర్పించిన జవాన్లే అసలైన హీరోలన్నది విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. స్థానిక స్కూల్ లో చదివి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మస్తాన్ బాషా ఎంతో గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసే సైనిక కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆచార్య, వైయస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.