కుమ్మక్కు రాజకీయాలపై మేకపాటి మండిపాటు

తిరుపతి 14 జూన్ 2013:

చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా పక్కన పెట్టి వచ్చే స్థానిక ఎన్నికల్లో అందరూ కలసి కట్టుగా పనిచేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికలు-ప్రజా ప్రతినిధుల సదస్సులో పాల్గొన్న ఆయన టీడీపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయాలపై మండిపడ్డారు. ఇక నుంచి వచ్చిన ప్రతి ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్  విజయకేతనం ఎగురవేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేకపాటి విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

Back to Top