బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
గిరిజన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్
06 Sep 2017 6:26 PM
సోమశిల : అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడులో ఇటీవల మరణించిన బాలికలు హరిత, కీర్తిల గిరిజన కుటుంబాన్ని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి గౌతమ్రెడ్డి, జడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని వారు తెలిపారు. వారి వెంట వైయస్ఆర్ సీపీ నాయకులు ఎం కొండయ్య, ఎద్దుల శ్రీనివాసులరెడ్డి షేక్ షబ్బీర్, కేతా రవింద్రారెడ్డి తదితరులు ఉన్నారు.