రేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
ఎల్లోమీడియాపై మేకపాటి ఆగ్రహం
31 Aug 2017 2:08 PM
నెల్లూరుః మేకపాటి సోదరులు పార్టీ మారుతారంటూ ఎల్లోమీడియా దుష్ర్పచారం చేస్తోందని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. అధికార కార్యక్రమాల్లో బీజేపీ నేతలను కలవడం సహజమని అన్నారు. అంత మాత్రాన పార్టీ మారుతున్నారని ప్రచారం చేయడం సరికాదన్నారు. అధినేత వైయస్ జగన్ త్వరలో జిల్లాలో పర్యటిస్తారని మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు.