కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఫిరాయింపు ఎమ్మెల్యేలే మ్యాటర్ డిసైడ్ చేస్తున్నారా
30 May 2016 8:08 PM
హైదరాబాద్) రాజ్యసభ ఎన్నికల
అభ్యర్థుల ఎంపిక మీద, ఎన్నిక వ్యూహం మీద టీడీపీ పెద్దల్ని చంద్రబాబు పక్కన
పెట్టేశారు. వైయస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సుదీర్ఘ సమయం
పాటు చర్చించారు. తర్వాత ఈ భేటీని రేపటికి వాయిదా వేశారు. దీన్ని బట్టి చూస్తే
పెద్ద ఎత్తున అవినీతి సొమ్ము పంచి ఓట్లను సంపాదించటం ఎలా అనే దాని మీదనే చంద్రబాబు
ఆలోచిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. తెలుగుదేశం మార్కు రాజకీయం మరోసారి బయట
పడుతోందన్న మాట వినిపిస్తోంది.