రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
మేడే వేడుకల్లో వైయస్ జగన్
01 May 2018 10:14 AM
కృష్ణా జిల్లా: కార్మికుల దినోత్సవం సందర్భంగా మేడే వేడుకలు వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ జెండాను ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో కార్మికులకు అన్ని విధాల మేలు జరిగిందని, వైయస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి కూడా కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. వైయస్ఆర్సీపీ కార్మికులకు అండగా ఉంటుందని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.