చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
28న మండల స్థాయి సమావేశం
26 Apr 2017 6:05 PM
పిట్టలవానిపాలెం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సమావేశం ఈనెల 28వ తేదిన చందోలులో నిర్వహించనున్నట్లు పార్టీ కన్వినర్, చందోలు ఎంపీటీసీ సభ్యులు షేక్బాజీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీని మండల స్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. సమావేశానికి బాపట్ల శాసన సభ్యులు కోన రఘుపతి పాల్గొంటారని తెలిపారు. మండలంలోని వైయస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.